హైదరాబాద్: సరూర్నగర్ పరిధి భగత్ సింగ్ నగర్ బస్తీలో కంట్రీమేడ్ తుపాకీతో హల్చల్ చేస్తున్న ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్ఓటీ, సరూర్
హిందూ ధర్మంలో దేవతారాధనలో పువ్వులకు విశేష ప్రాముఖ్యత ఉంది. పూజ సమయంలో దేవునికి సమర్పించే పువ్వులను నిర్మాల్యం అంటారు. ఇవి దైవ శక్తిని, సత్త్వ గుణాన్ని శోషించుకుంటాయి. అయితే, పూజ ముగిసిన మరుసటి రోజు
మేషం (29 జూలై, 2026) మీ దీర్ఘకాల అనారోగ్యానికి నవ్వుల వైద్యాన్ని వాడండి. అన్నిసమస్యలకు ఇది సర్వరోగనివారిణి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. సాయంత్రం, మీరున్నచోటికి అనుకోని అతిథులు క్రమ్మెస్తారు. ఇది మీ జీవితంలోకెల్లా
Guru Purnima 2026: భారతీయ సనాతన సంప్రదాయంలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. వ్యాస మహర్షి జన్మదినంగా జరుపుకునే గురు పూర్ణిమ 2026 విశిష్టత, ఈ పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటారు, ఈ రోజున
హైదారాబాద్, మల్కాజిగిరి: నాలుగేళ్ల బాలికకు చాక్లెట్కొనిస్తానని తీసుకెళ్లిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ తెలిపిన మేరకు.. మల్లికార్జునగర్కు చెందిన రవికుమార్ (35) అదే ప్రాంతంలోని టెంట్హౌస్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం
బాపట్ల జిల్లా చినగంజాం మండలం సంతరావూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో తరచూ దుర్భాషలాడుతున్నాడన్న కక్షతో గొర్రెల కాపరి శ్రీనివాసరావును ముగ్గురు వ్యక్తులు కర్రలు, కాళ్లతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గుంటూరు : శిక్షణ పేరిట ఫోర్జరీ పత్రాలతో ఆయుధాలు సేకరించిన మైలా విజయహర్ష (27) అనే యువకుడిని సోమవారం గుంటూరులోని నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మూడు తుపాకులు, 94 బుల్లెట్లు
హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళవాటర్ హీటర్ ఉపయోగిస్తుండగా షాక్కు గురై మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. భువనగిరికి చెందిన స్వాతి (40), భర్త శ్రీనివాస్, ముగ్గురు పిల్లలతో కలిసి
వెలిగొండ ప్రాజెక్టు సుంకేసుల పునరావాస కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 17 విద్యుత్ స్థంభాలపై ఉన్న విద్యుత్ తీగలను కట్ చేసి ఎత్తుకెళ్లారు. కాలనీలో పర్యవేక్షణ లేకపోవడంతో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన
స్థానిక కొనిజేటి మాల్యాద్రి చారిటబుల్ ట్రస్ట్ నందు నిర్వహించిన ఐ.యఫ్.టి.యు నిర్మాణ జనరల్ బాడీ సమావేశం లో ఐ.యఫ్.టి.యు “”నిడదవోలు ఏరియా కమిటీ “” ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది. అధ్యక్షులు: పామర్తి సత్యనారాయణ