మద్యం తాగి బిర్యానీ తిన్న పాండు అనే 53 ఏళ్ల వ్యక్తి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. 15 మందిలో ఒక్కరు చనిపోగా మిగతా వాళ్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ మందిని మల్లారెడ్డి
ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే ఆ ఇంట్లో మాత్రం విషాదఛాయలు అలుముకున్నాయి. కొత్త సంవత్సరం నాడే ఓ తండ్రి తన కన్నకూతుళ్లు, కొడుకుకు విషం ఇచ్చి, అనంతరం అతను ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు
. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ధనవంతులను టార్గెట్ చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మహిళలతో వల వేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీసి లక్షలాది రూపాయలు వసూలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మత్తు బాగోతం వెలుగుచూసింది. నగర శివారులోని కిస్మత్పూర్ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. పైకి చూస్తే అది ఓ సాధారణ తోటలా కనిపించినా.. లోపల
మంచి ఉద్యోగం తెచ్చుకొని కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనేదే ఆమె కోరిక.. అందుకోసం చిన్పప్పటి నుంచి కష్టపడి చదివింది. ఈ ఏడాదిలో ఆమె బీటెక్ పూర్తి కానుంది. ఇక నెక్ట్స్ మంచి ఉద్యోగం
ఎంత దారుణం.. నమ్మకంగా తీసుకొచ్చి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి, అంతటితో వదిలేయక, గొంతు నులిమి చంపేశారు. 14 ఏళ్ళ మైనర్ బాలికను చంపేసిన నరరూప రాక్షసుల ఉదంతం ఏడాదిన్నర తరువాత వెలుగులోకి వచ్చింది.
మీరు నగదు హవాలా చేస్తున్నారు. అందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము.. అంటూ సైబర్ నేరగాళ్లు పది రోజుల క్రితం ఫోన్ వచ్చింది. నాగేశ్వరావు ఆధార్ కార్డు ద్వారా సైబర్ నేరగాళ్లు కెనరా బ్యాంకు డూప్లికేట్
కోతుల వీరంగం.. విషదాన్ని నింపుతున్నాయి. వాటి సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు కోతులు గుంపులు.. నేరుగా దాడులు చేస్తుండంతో అల్లాడిపోతున్నారు. ఇటీవల కోతుల దాడి సంఘటనలు పెరగడంతో.. చర్యలు తీసుకోవాలని పలు
అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందిన పళని అమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆమెను అవధూతగా భావిస్తే, మరికొందరు సాధారణ వ్యక్తిగా చూస్తారు. ప్రతిరోజూ 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేసే