కరిగించి అమ్మితే కనిపెట్టలేరనుకున్నాడు.. కానీ నెల్లూరు పోలీసులు ‘ముద్ద’ తినిపించారు!
దొంగతనాల్లో ఎన్నో రకాలు చూస్తుంటారు. కానీ అతని టార్గెట్ మాత్రం కేవలం రైల్వే ప్రయాణికులు మాత్రమే..! రన్నింగ్ ట్రైన్లో కిటికీ వద్ద కూర్చున్న మహిళలు, చిన్నారుల మెడలోని నగలు తెంచుకుని వెళ్లిపోతాడు. నిద్రపోతున్న ప్రయాణికులు
