Sangareddy: పండగ పూట ఇదేం పనిరా.. అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
భార్యాభర్తల మధ్య గొడవలు హద్దులు దాటుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి రమ్మని పిలిచిన భర్తకు నిరాకరణ
