ఇంటి ముందు మాయమై.. కందకంలో శవమై.. బాలుడి మరణం మిస్టరీ..
నిర్మల్ జిల్లా భాగ్యనగర్ కాలనీలో మూడేళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఇంటిముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి… వారం రోజుల తర్వాత ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న మురికి కాలువలో మృతదేహంగా లభించడం
