*పురాణ ప్రారంభం – 5* *”ఆ మహత్కార్యం నవగ్రహాల జననం !”* బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. “అంతరిక్షంలోని తేజో మండలాలలో నెలకొనే నవగ్రహాలు మీ పరంపరలో – మీ పుత్రులుగా, పౌత్రులుగా సశరీరంగా, తేజోరూపాలతో
*పురాణ ప్రారంభం – 3* *మహాప్రళయం!* మహాప్రళయం నాలుగు అంశాలతో, నాలుగు వందల మానవ సంవత్సరాల పాటు నిరాఘాటంగా, నిరంతరాయంగా కొనసాగింది. నాలుగంశాలు మహా ప్రళయంలో అనావృష్టి ప్రళయాగ్ని, ప్రచండమారుతం, అతివృష్టి – అనే
పురాణ ప్రారంభం – 2* “నవగ్రహ వీక్షణం సూక్ష్మపరిధిలోనూ, స్థూల పరిమాణంలోనూ మానవుణ్ని నియంత్రిస్తూ, అతని జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది. ఆహారం, ఆరోగ్యం, సంతానం, సంపద, విద్య, విజ్ఞానం, వైభవం ఇవన్నీ కూడా గ్రహవీక్షణను
*పశ్చిమగోదావరి జిల్లా..* *21 వ తేదీన పెనుగొండ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటనలో 55 మంది అరెస్ట్..* *వారి అరెస్టుపై పెనుగొండ CI రజిని కుమార్,SI సుభాని ఆధ్వర్యంలో నర్సాపురం డీఎస్పీ
ఏలూరు, మార్చి 24: రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటువంటి అసాంఘిక శక్తులకు తావీయకుండా ముందు నుంచి ప్రణాళికా బద్ధంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పట్టణ
విశాఖ నకిలీ బ్లాక్ కరెన్సీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. అతను నుంచి కారు, 10సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్కి తరలించారు. కలకలం సృష్టించిన నకిలీ బ్లాక్ కరెన్సీ కేసులో కీలక
విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి వినియోగంపై కొరడా ఝులిపించారు పోలీసులు. మైనర్లను గంజాయి మత్తులోకి దింపి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూలుకు వెళ్ళే మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఎన్డీయే పార్టీలు ముందుకెళ్తున్నాయి.తెలుగుదేశం-జనసేన-బీజేపీలు ఇప్పటికే సీట్ల కేటాయింపు,అభ్యర్ధుల ఎంపిక దాదాపు చివరి దశకు చేరుకుంది. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన 144 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 139
విశాఖ తీరంలో డ్రగ్స్ కంటైనర్ కలకలం సంధ్యా ఎక్స్ పోర్ట్స్ తో తమకు సంబంధం లేదన్న పురందేశ్వరి సాక్షి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్టు