*పశ్చిమగోదావరి జిల్లా..*
*21 వ తేదీన పెనుగొండ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటనలో 55 మంది అరెస్ట్..*
*వారి అరెస్టుపై పెనుగొండ CI రజిని కుమార్,SI సుభాని ఆధ్వర్యంలో నర్సాపురం డీఎస్పీ జి.శ్రీనివాసరావు మీడియా సమావేశం*
*ఆచంట గ్రామానికి చెందిన యువకుడు రెండు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన పోస్ట్ పై అతనిపై కేసు నమోదు చేసాం..*
*అదే సమయంలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్.. పోస్ట్ చేసిన యువకుడ్ని విచారిస్తున్న సమయంలో..*
*కొంతమంది యువకులు స్టేషన్లో దౌర్జన్యంగా చరబడి.. స్టేషన్ అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదు చేసాం..*
*ఆ గలాటాలో 22 వ తేదీన 18 మందిని అరెస్ట్ చేసి.. రిమాండ్ కి పంపించాం..*
*అందులో నలుగురు చిన్నపిల్లలు ఉండడంతో వారిని కస్టడీలోకి తీసుకుని.. జువైనల్ హోమ్ కి పంపించాం..*
*సిసి ఫుటేజ్ ఆధారంగా 23 మందిని ఐడెంటిఫై చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం జరిగింది*
*ఈరోజు ఇంకా పదిమంది చిన్న పిల్లలను తీసుకుని.. జువైనల్ హోమ్ కి పంపించాం..*
*ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.. ఇంకా చాలామందిని అరెస్టు చేయాల్సి ఉంది.*
*ముఖ్యంగా పోలీస్ వారి విన్నపం..*
*యువత ఇలాంటి కేసుల్లో ఉండడం వల్ల.*
*ఉన్నత విద్య, ఉపాధి, చదువులకు పూర్తిగా ప్రశ్నార్థకం..*
*పోలీసు రికార్డులలో ఉండడం..వల్ల వారి భవిష్యత్తు చేచేతుల.. పాడు చేసుకుంటున్నారు.. ప్రభుత్వ ఉద్యోగాలు రావు*
*మంచిగా ఉంటూ.. వారి జీవితంపై మంచి ఆలోచన చేసుకోవాలి.. నరసాపురం డిఎస్పి జి. శ్రీనివాసరావు*
Alao read
- పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!
- Telangana: శ్మశానంలోని బాత్రూమ్లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా
- అన్నా.. అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- అర్ధరాత్రి అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నాడు.. కాసేపటికే భయానకం.. చివరకు ‘శక్తి యాప్’తో
- అడిగితే కొడుతున్నారు.. భార్య కోసం టవర్ ఎక్కిన యువకుడు.. చివరకు ట్విస్ట్ మామూలుగా లేదుగా..





