నెల్లూరు: వైసీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెంలో జరిగింది. పంట వేసేందుకు వైకాపా జడ్పీటీసీ భర్త ప్రసాదౌడ్.. కానిస్టేబుల్ రమేశ్కు అప్పు ఇచ్చారు. వర్షాలకు పంట నష్టపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో ప్రసాద్ గౌడ్ అప్పు తీర్చాలని రమేశ్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో వేధింపులు తాళలేక రమేశ్ మంగళవారం లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also read
- Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!
- Budh gochar 2025: ఈ నెలలో రెండు సార్లు బుధ సంచారం.. ఏర్పడనున్న ధన వృద్ధి యోగం..
- Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!
- భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చీమ చిటుకుమన్న తెలిసిపోతుంది.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఫెన్సింగ్!
- AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి