విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురం లో
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్
కె పాల్ కామెంట్స్
25 వేల కేజీల డ్రగ్స్ ఎన్నికలలో వాడడానికి ప్రజల మైండ్ నీ డ్యామేజ్ చేసి
సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లు వేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర
సిబిఐ ఎంక్వయిరీ కి డిమాండ్ చేస్తున్నాను
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒరిస్సా కి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా
ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేసే సత్తా నా ఒక్కడికే ఉంది
న్యూస్ చానల్స్ సర్వేలో పాలన్నే రావాలి పాలన మారాలి అని కోరుకుంటున్నారు
పదిమందిలో ఆరుగురు మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు.
అని బాబు మోహన్ క్యాంపెనర్గా తిరుగుతున్నాను
అని అన్నాడు.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





