విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురం లో
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్
కె పాల్ కామెంట్స్
25 వేల కేజీల డ్రగ్స్ ఎన్నికలలో వాడడానికి ప్రజల మైండ్ నీ డ్యామేజ్ చేసి
సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లు వేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర
సిబిఐ ఎంక్వయిరీ కి డిమాండ్ చేస్తున్నాను
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒరిస్సా కి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా
ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేసే సత్తా నా ఒక్కడికే ఉంది
న్యూస్ చానల్స్ సర్వేలో పాలన్నే రావాలి పాలన మారాలి అని కోరుకుంటున్నారు
పదిమందిలో ఆరుగురు మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు.
అని బాబు మోహన్ క్యాంపెనర్గా తిరుగుతున్నాను
అని అన్నాడు.
Also read
- కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
- మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
- ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్ తో ప్రేమ
- చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయా.. అంత్యక్రియలకు వచ్చి..
- మినీ మహానాడు లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి…..