SGSTV NEWS
Andhra PradeshCrime

జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసు.. ఇద్దరు నిందితుల అరెస్టు





బాపట్ల జిల్లా మార్టూరులో జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.



మార్టూరు బాపట్ల జిల్లా మార్టూరులో జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత దాసం హనుమంతరావు సహా మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శనివారం ఎస్పీ ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించిన పోలీసులు 7.5 టన్నుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Also read

Related posts

Share this