బాపట్ల జిల్లా మార్టూరులో జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మార్టూరు బాపట్ల జిల్లా మార్టూరులో జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత దాసం హనుమంతరావు సహా మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శనివారం ఎస్పీ ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించిన పోలీసులు 7.5 టన్నుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also read
- ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
- రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు
- నేటి జాతకములు…20 మే, 2025
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..