గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5 లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకోగా.. ఎస్ఈబీ అధికారులు గోప్యంగా ఉంచారు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అధికారులు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు.
Also read
- ఈ అమావాస్యనాడు ఈ రాశుల వారిపై ప్రభావం? జాగ్రత్త పడకపోతే దరిద్ర దేవతను నెత్తిన పెట్టుకున్నట్టే
- శుక్రవారం పవర్ఫుల్ అమావాస్య.. ఈ పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
- చనిపోయిన వారి నోటిలో బంగారం ఎందుకు పెడతారో తెలుసా? ఎవ్వరికీ తెలియని ఆధ్యాత్మిక రహస్యం..
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!





