దుర్గగుడిలో ఒక ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు వెలుగు చూశాయి. సదరు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో విచారణకు ఈఓ రామారావు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్కు పిలిపించుకుని.. చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ వారిని లోబరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
విజయవాడ: దుర్గగుడిలో ఒక ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు వెలుగు చూశాయి. సదరు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో విచారణకు ఈఓ రామారావు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్కు పిలిపించుకుని.. చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ వారిని లోబరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఇక మహిళతో చనువుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇంజనీరింగ్ అధికారి తీరుపై సిబ్బందిలో చర్చ నడుస్తోంది.
విషయం తెలుసుకున్న దుర్గ గుడి ఈవో రామారావు విచారణ కు ఆదేశించారు. సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారు. పవిత్రమైన అమ్మవారి దేవస్థానంలో కొందరు ఉద్యోగుల తీరు భక్తుల్లో అసహనాన్ని తెప్పిస్తోంది. దేవస్థానం పరువు, ప్రతిష్ట దిగజారుతుందని భక్తులతో పాటు ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





