ఐ.యఫ్.టి.యు జాతీయ కమిటీ పిలుపు మేరకు నిడదవోలు యర్నగూడెం రోడ్ లో ఇఫ్టు స్థూపం వద్ద నిర్వహించిన డిమాండ్స్ డే కార్యక్రమం.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ , జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్ర బాబు లు మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మికులు అనుభవిస్తున్న 8 గంటల పని తో సహా వివిధ రకాల చట్టాలను మోడి ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్ ల అమలు ద్వారా పెట్టుబడి దారులకు మేలు చేకూర్చింద నీ తక్షణమే లేబర్ కోడ్ లు రద్దు చేసి కనీస వేతనాలు, బోనస్, ఈ.యస్.ఐ, సమాన పనికి సమాన వేతనం, శాస్వత స్వభావం కలిగిన వృత్తి లో పర్మినెంట్ ఉద్రోగ వ్యవస్థ అమలు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆశ- అంగన్వాడీ తదితర స్కీం వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని కోరుతూ డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు.
పై కార్యక్రమంలో ఇఫ్టు యూనియన్ నాయకులు పిచ్చా సూర్య కిరణ్ లంకాడ గణపతి , బాపినీడు,గాలి గని రాజు, రమణ, యాగాటి సత్యనారాయణ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు
Also read
- Hanuman Jayanti: హనుమాన్ జయంతి మంగళవారమే..! ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!
- Amavasya 2026: అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?
- Hanuman Jayanti Special: ఆంజనేయుడికి తమలపాకుల ఇష్టం వెనుక కథ ఏమిటి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఆమె రాత్రిపూట రేటు మాట్లాడుకుని పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్తుంది.. కాసేపటికి..





