విశాఖపట్నంలోని భీమిలి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమణి భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బ కారణంగా పడిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్నంలోని భీమిలి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బ ముసుగులో ఓ భార్య తన భర్తను దారుణంగా హత్య చేసింది. భార్య నాగమణి భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బ కారణంగా పడిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే నాగమణిని అరెస్టు చేశారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? లేదా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ పనికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





