ధాన్యం బస్తాలను దొంగతనంగా దారి మళ్లించిన కేసులో సర్పంచుల ఫోరం కన్వీనర్ బోయిని దేవరాజు హస్తం
మల్కాపేట ఐకేపీ కేంద్రం నుంచి రైతుల పేర్లపై మొత్తం 467 ధాన్య బస్తాలను అప్పారెల్ పార్క్ గోదాంకు తీసుకెళ్లిన వ్యాన్ డ్రైవర్ బుట్టం ప్రభాకర్
అన్లోడ్ జరుగుతున్న సమయంలో 89 బస్తాలను నిలిపివేసి, మిగిలిన ధాన్యాన్ని మరో లారీలోకి తరలించాలని ఒత్తిడి చేసిన మల్కాపేటకు చెందిన తాడు శ్రీనివాస్, జంగిటి రాములు అనే వ్యక్తులు
డ్రైవర్ నిరాకరించగా, సర్పంచ్ బోయిని దేవరాజును అక్కడికి తీసుకువచ్చి, గోదాం ఇన్చార్జితో కలిసి ట్రాన్స్పోర్ట్ రసీదులో 89 బస్తాలను తగ్గించి కొత్త ఎంట్రీ చేసి, ఆ బస్తాలను మరో లారీలోకి లోడ్
దొంగతనంగా ధాన్యం మళ్లింపులో ఎవరున్నా వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నారు…
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





