SGSTV NEWS online
Andhra PradeshCrime

అంజలి మృతి ఘటనలో ముగ్గురి అరెస్ట్

అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మృతిపై నిన్న సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తక్షణమే స్పందించారు. బుదవారం అంజలి మృతి ఘటనలో ఆమె భర్త రాజు, బేల్దారులయిన దస్తగిరి, బాలులను అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మృతి ఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.


Also read

Related posts