SGSTV NEWS online
CrimeTelangana

బడంగ్ పేట్లో పేలుడు.. వ్యక్తి మృతి



హైదరాబాద్: నగరంలోని బడంగ్్పట్లో పేలుడు సంభవించింది. గుర్తుతెలియని పదార్థం పేలడంతో అనూప్ (43) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పేలుడు తీవ్రతకు అతడి శరీరభాగాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ఇటీవల కోల్కతా నుంచి పనుల కోసం అనూప్ హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటన్న వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also read

Related posts