విశాఖపట్నంలోని భీమిలి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమణి భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బ కారణంగా పడిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్నంలోని భీమిలి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బ ముసుగులో ఓ భార్య తన భర్తను దారుణంగా హత్య చేసింది. భార్య నాగమణి భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బ కారణంగా పడిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే నాగమణిని అరెస్టు చేశారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? లేదా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ పనికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read
- Garuda Purana: కుమారుడు లేకపోతే శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి? కుమార్తెకు హక్కు ఉందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఇంటి నుంచి పిలిచి.. వెంటాడి వేటాడారు.. సుహాస్ మృతి కేసులో వెలుగులోకి భయంకర నిజాలు..!
- నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!
- ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు.. తెల్లారేసరికల్లా బూడిద.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్





