Donald Trump : భారత్ – పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసారు. డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలకు ఫోన్ చేసి, రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. భారత్, పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం అని ట్రంప్ అన్నారు. ఈ గొడవలు ఆపకపోతే రెండు దేశాలతో మేము వ్యాపారం చేయము అని చెప్పాం అని వెల్లడించారు. భారత్, పాక్ రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవి.. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకొని ఆపేశారు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండు దేశాలతో వాణిజ్యం మరింత బలోపేతం చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
- తీవ్ర విషాదం.. ఒకరు నవ వరుడు, మరొకరు కూతురి పెళ్లి పత్రికలు పంచుతున్న తండ్రి! కన్నీళ్లు పెట్టించే ఘటన
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినకూడదు? శాస్త్రాలు చెప్పిన అసలు కారణం ఇదే!
- జ్యేష్ఠ పౌర్ణమి మహత్యం: ఈ ఒక్క పూజతో జ్యేష్ఠా దేవి దోషం తొలగి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందా?
- మహాకాలేశ్వర జ్యోతిర్లింగం మాత్రమే దక్షిణాభిముఖంగా ఎందుకు ఉంది? దీని వెనుక ఉన్న ఆశ్చర్యకర రహస్యం!





