Donald Trump : భారత్ – పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసారు. డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలకు ఫోన్ చేసి, రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. భారత్, పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం అని ట్రంప్ అన్నారు. ఈ గొడవలు ఆపకపోతే రెండు దేశాలతో మేము వ్యాపారం చేయము అని చెప్పాం అని వెల్లడించారు. భారత్, పాక్ రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవి.. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకొని ఆపేశారు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండు దేశాలతో వాణిజ్యం మరింత బలోపేతం చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..
- ఏకదంత సంకష్టి చతుర్థి: మే 5నా లేదా 6నా? చంద్రోదయ సమయం, పూర్తి పూజా విధానం..
- ఒకరాత్రి నగ్నపూజకు రూ.30 లక్షలు





