బాపట్ల జిల్లా మార్టూరులో జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మార్టూరు బాపట్ల జిల్లా మార్టూరులో జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత దాసం హనుమంతరావు సహా మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శనివారం ఎస్పీ ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించిన పోలీసులు 7.5 టన్నుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!