నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్ గుంజి రవి (40) దారుణహత్యకు గురయ్యాడు.
నెల్లూరు : నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్ గుంజి రవి (40) దారుణహత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన రవి ఇటీవలే విడుదలయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో చింటూ, కమ్మసాయి, వెంకీడాన్తో పాటు మరికొందరు రవిని కత్తులతో పొడిచి హతమార్చారు. సమాచారం అందుకున్న బాలాజీ నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Also read
- నేటి జాతకములు..17 అక్టోబర్, 2024
- Nandivardhanam: ఈ నందివర్థనం పూలతో ఉండే బెనిఫిట్స్ ఊహించనవి.. షాక్ అవ్వక తప్పదు..
- 16వ శతాబ్దం నాటిఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్
- ఆశ్వీయుజ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి…..!(17.10.24)
- Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..