*చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్*
APకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
‘ఏపీకి హోదా ఇస్తానంటేనే మద్దతు ఇస్తానని చంద్రబాబు NDAకు షరతు పెట్టాల్సింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ అడగాల్సింది.
రేపు మీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న మోదీని APకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశాలను CBN ప్రస్తావించాలి.
ఇదే మీకు చివరి అవకాశం’ అని Xలో వీడియోను పాల్ పోస్ట్ చేశారు.
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..