గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు.
పెదకాకాని: గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామం అంబేడ్కర్ నగర్లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించేందుకు వెళ్లగా.. మహిళలు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆవేశానికి లోనైన వెంకట రోశయ్య కారుతో మహిళలపై దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిపై దాడి చేయమని తన అనుచరులను ఆదేశించారు. దీంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..