BIG BREAKING
కడప జిల్లా
మేనత్త వైఎస్ విమలారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
– విమలమ్మ మాకు మేనత్త
– మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు
– వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు
– CBI చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నాం
– ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది
– అందుకే మేము మాట్లాడుతున్నాం
– ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం
– హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నాం
– విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారు
– ఆర్థికంగా బల పడ్డారు
– అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు
– ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలి
– వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయింది
– విమలమ్మ కి వయసు మీద పడింది
– అందులో ఎండా కాలం
– అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది
Also read
- Venni Karumbeswarar Temple: షుగర్ పేషెంట్లు క్యూ కడుతోన్న శివాలయం.. ఈ ఆలయ రహస్యం ఇదే!
- 2026లో అదృష్ట రాశులు వీరే.. మీ రాశి ఉందో చూసేయండి!
నవ గ్రహాల్లో శని గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతనే వేరు. - Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నం అయినట్లట
- Kubera Yoga: గురువు అతి వక్రం.. ఆ రాశుల వారికి కుబేర యోగం పట్టబోతోంది..!
- Nidhivan Mystery: రాత్రి పూట ఆ గుడివైపు వెళ్లిన వారు ఏమవుతున్నారు?.. రంగమహల్ మిస్టరీ ఇదీ!





