BIG BREAKING
కడప జిల్లా
మేనత్త వైఎస్ విమలారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
– విమలమ్మ మాకు మేనత్త
– మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు
– వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు
– CBI చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నాం
– ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది
– అందుకే మేము మాట్లాడుతున్నాం
– ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం
– హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నాం
– విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారు
– ఆర్థికంగా బల పడ్డారు
– అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు
– ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలి
– వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయింది
– విమలమ్మ కి వయసు మీద పడింది
– అందులో ఎండా కాలం
– అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




