పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు కి చేదు అనుభవం..
*తమ గ్రామానికి సచివాలయం కావాలంటూ ఎమ్మెల్యే కాసుని అడిగిన గ్రామస్థులు…..*
*చూద్దాం చేద్దాం..అని చెప్పిన కాసు ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చేస్తారు అని అడిగిన గ్రామస్తులు..దీంతో కోపద్రికుడైన ఎమ్మెల్యే కాసు వేలు చూపిచ్చుకుంటూ నాకు కుదిరినప్పుడు చేస్తా అని చెప్పిన వైనం…నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది.. మరియు కొన్ని మీడియా ఛానెల్స్ లలో కూడా టెలికాస్ట్ అయ్యింది
Also read
- Vizianagaram Case: విజయనగరం టెర్రర్ కేసులో మరిన్ని సంచలనాలు
- Hijras : రైల్లో రెచ్చిపోయిన హిజ్రాలు..రూ. 10 వేలు లాక్కొని పరార్!
- TG Crime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్…! ఉరేసుకుని భార్య…
- మాజీ భర్త కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసిన మాజీ భార్య.. ఎందుకో తెలుసా?
- Vizag: కత్తులతో కాదూ కంటిచూపుతో చోరీలు.. 79 కేసుల్లో నిందితుడు