*దెందులూరు* *25/04/2024* /పత్రికా ప్రకటన
🟡 *దెందులూరులో చింతమనేని విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం – గ్రామ గ్రామాన చింతమనేనికి ప్రజల బ్రహ్మరథం*
👉🏻 *పెదవేగి మండలం వేగివాడ, తాళ్ల గోకవరం, కే.కన్నాపురం గ్రామాల్లో NDA కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం*
👉🏻 *అడుగు అడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ – భారీ గజమాలలతో – పూల జల్లులతో, మంగళ హారతులతో చింతమనేనికి ఘన స్వాగతం పలికిన వూరు – వాడ – చిన్నారులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన చింతమనేని – చింతమనేని ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్న యువత*
👉🏻 *రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసిపి కి బుద్ది చెబుతూ – రాష్ట్ర అభివృద్ధి కోసం, దెందులూరు నియోజకవర్గ పునర్వైభవం కోసం రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటు సైకిల్ పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ చింతమనేని ఎన్నికల ప్రచారం*
👉🏻 *”వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యింది – టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్రానికి తిరిగి పునర్వైభవం”: దెందులూరు నియోజకవర్గ టిడిపి బిజేపి జన సేన కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్య*
👉🏻 *కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సెక్రెటరీ ఘంటసాల వెంకటలక్ష్మి, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పనసుధ, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ , జనసేన నాయకులు కొటారు ఆదిశేషు, క్లస్టర్ ఇంచార్జ్ కొనకళ్ళ శివమణి గౌడ్ సహా పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇంచార్జిలు గ్రామ పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు*
———-
ఇట్లు
మీడియా కోఆర్డినేషన్ విభాగం,
చింతమనేని ప్రభాకర్ వారి కార్యాలయం,
దుగ్గిరాల.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





