కిషోర్ కుమార్ రెడ్డి స్క్రోలింగ్ పాయింట్స్
ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేక దొంగచాటున్న నిప్పంటించి న వైసీపీ అల్లరి మూకలు..
దమ్ము ధైర్యం ఉంటే సక్కగా నిజమైన రాజకీయం చేయండి
ప్రచార రథాన్ని నిప్పు పెడితే ఇక్కడ భయపడే వారు లేరు
వైసీపీ ఎంపీ గాని,ఎమ్మెల్లే గాని నిజమైన రాజకీయం చేయండి.
జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి.
నియోజకవర్గంలో టీడీపీ వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చేతగాని వైసీపీ నాయకుల నిర్వాకం.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





