కిషోర్ కుమార్ రెడ్డి స్క్రోలింగ్ పాయింట్స్
ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేక దొంగచాటున్న నిప్పంటించి న వైసీపీ అల్లరి మూకలు..
దమ్ము ధైర్యం ఉంటే సక్కగా నిజమైన రాజకీయం చేయండి
ప్రచార రథాన్ని నిప్పు పెడితే ఇక్కడ భయపడే వారు లేరు
వైసీపీ ఎంపీ గాని,ఎమ్మెల్లే గాని నిజమైన రాజకీయం చేయండి.
జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి.
నియోజకవర్గంలో టీడీపీ వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చేతగాని వైసీపీ నాయకుల నిర్వాకం.
Also read
- వాలంటైన్స్ డే రోజు విషాదం.. ప్రియుడి కళ్లముందే ప్రియురాలు మృతి..
- అత్తాపూర్లో న్యాయవాది దారుణహత్య
- జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొట్టి కారు పల్టీలు
- స్పా ముసుగులో వ్యభిచారం.. 30 మంది యువతుల అరెస్ట్
- నేటి జాతకములు…15 ఫిబ్రవరి, 2026





