*గురజాల నియోజకవర్గంలో ఒకేరోజు పదుల సంఖ్యలో దొంగతనాలు*
*పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో తాళాలేసిన ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు వివిధ గ్రామాల్లో పలుఇళ్లలో చోరీ*
వివరాల్లోకి వెళ్తే
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గురజాల, పులిపాడు, దాచేపల్లి మండలంలోని నడికుడి,గ్రామాల్లోని ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకొని బంధువుల ఊర్లకు వెళ్లడంతో
ఇదే అదునుగా తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డ గుర్తు తెలియని దొంగలు పలు ఇళ్లల్లో సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేసిన దొంగలు
గ్రామంలోని పలు ఇళ్లలో తాళాలు పగలు కొట్టి ఉండడం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు
విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు
చోరీకి గురైన ఇళ్ల కు సంబంధించి ఇంటి యజమానులు లేకపోవడంతో ఎంత సొమ్ము చోరీ కి గురైందని విషయం ఇంటి యజమానులు వస్తే తేలాల్సిఉంది
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!