కృష్ణాజిల్లా :
బాపులపాడు మండలంలో టీడీపీ షాక్…..
నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి ప్రారంభమైన వలసలు.
గన్నవరం వైసీపీ కార్యాలయంలో వల్లభనేని వంశీ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు.
బాపులపాడు మండలం కె.సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నుబోయిన శివయ్యతో పాటు మరో 60 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరిక.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.
Also read
- Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!
- Budh gochar 2025: ఈ నెలలో రెండు సార్లు బుధ సంచారం.. ఏర్పడనున్న ధన వృద్ధి యోగం..
- Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!
- భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చీమ చిటుకుమన్న తెలిసిపోతుంది.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఫెన్సింగ్!
- AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి