కృష్ణాజిల్లా :
బాపులపాడు మండలంలో టీడీపీ షాక్…..
నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి ప్రారంభమైన వలసలు.
గన్నవరం వైసీపీ కార్యాలయంలో వల్లభనేని వంశీ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు.
బాపులపాడు మండలం కె.సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నుబోయిన శివయ్యతో పాటు మరో 60 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరిక.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.
Also read
- అదృష్టాన్ని దూరం చేసి అజ్ఞానాన్ని పెంచే అలవాట్లు ఇవి – గరుడ పురాణం చెప్పిన ముఖ్యమైన విషయాలివే!
- గురువు సహా 3 గ్రహాల కటాక్షం.. ఇక ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పోలీసు ఉద్యోగం మాటున పాడుపని.. సెలవు పెట్టి మరీ గంజాయి దందా..చివరికి..!
- నల్లమాడులో జంట హత్యలు





