కృష్ణాజిల్లా :
బాపులపాడు మండలంలో టీడీపీ షాక్…..
నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి ప్రారంభమైన వలసలు.
గన్నవరం వైసీపీ కార్యాలయంలో వల్లభనేని వంశీ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు.
బాపులపాడు మండలం కె.సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నుబోయిన శివయ్యతో పాటు మరో 60 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరిక.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.
Also read
- Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
- Navagrahas: నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్లు కడుక్కోవాలా?.. ఈ పొరపాట్లు చేయకండి..
- Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!
- నేటి జాతకములు..2 జూలై, 2025
- చెత్త లారీలో మృతదేహం.. వీడిన మిస్టరీ! షంషుద్దీన్తో ఏడాదిన్నరగా వివాహేతర బంధం.. ఆ తర్వాత