కృష్ణాజిల్లా :
బాపులపాడు మండలంలో టీడీపీ షాక్…..
నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి ప్రారంభమైన వలసలు.
గన్నవరం వైసీపీ కార్యాలయంలో వల్లభనేని వంశీ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు.
బాపులపాడు మండలం కె.సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నుబోయిన శివయ్యతో పాటు మరో 60 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరిక.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.
Also read
- అయ్యో భగవంతుడా.. మంచినీటి కోసం చేయి పెడితే.. ప్రాణమే పోయింది..!
- Bengaluru: రైల్వే ట్రాక్ పక్కన కనిపించిన సూట్కేస్.. తెరిచి చూడగా కనిపించిన దాన్ని చూసి నివ్వెరపోయిన స్థానికులు!
- Mahabubnagar: మాయదారి వ్యసనం ఎంత పని చేసింది.. కల్లుకు బానిసై ఆ ఇల్లాలు ఏం చేసిందంటే?
- Andhra: పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. బట్టబయలైన యువతీయువకులు బాగోతం
- Telangana: ఇది ప్రజెంట్ సొసైటీ.. అప్పు తీర్చలేదని సొంత చెల్లె ఇంటికి తాళం వేసిన అన్న..