Karnataka Crime News:పెళ్లై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ పక్క దారి పట్టింది. ఓ యువకుడితో అక్రమ సంబంధం ఏర్పచుకుంది. ఈక్రమంలో ఎంతో అందంగా సాగిపోతున్న సంసార జీవితాన్ని నాశనం చేసుకుంది....
ఫెస్బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది.. భర్త గల్ఫ్ కంట్రీలో ఉండటం.. ఆమె అత్తగారింట్లో ఉండటం.. కట్ చేస్తే పెళ్లైన ఏడాదిన్నరకే.....
• ఆర్నెళ్ల పాపను పక్కింట్లో ఉంచి.. • ఆత్మహత్య చేసుకున్న వివాహిత కోరుట్ల: ఆ తల్లికి ముగ్గురు ఆరేళ్ల లోపు చిన్నారులే. పొద్దున్నే ఇద్దరిని చక్కగా తయారు చేసి బడికి పంపించింది. ఆరు నెలల...
విజయవాడ నున్న పీఎస్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మహేశ్వరి టవర్స్ ఐదో అంతస్తు నుంచి దూకి స్పాట్లోనే చనిపోయింది. మృతురాలు కండ్రికకు చెందిన హైమావతి (20)గా గుర్తించారు పోలీసులు. భర్తతో...
పెళ్లై ఏడాది గడవలేదు. అంతలోనే దారుణం చోటుచేసుకుంది. ఆ కారణంతో ఓ వివాహిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు....
వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు పిల్లా పాపలతో వర్ధిల్లాలని పెద్దలు దీవిస్తుంటారు. పెళ్లైన రెండేళ్లకు పిల్లలు పుట్టకుంటే ఆ దంపతులు పడే నరకం మాటల్లో చెప్పలేం....
యశవంతపుర: భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న నవ వివాహిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన ఉడుపి జిల్లా కార్కళ తాలూకా తెల్లారు వద్ద జరిగింది. తెల్లారు గ్రామానికి చెందిన దీక్ష అనే...
కన్నప్రేమను మర్చిపోయి మరీ దారుణ నిర్ణయం తీసుకుంది ఓ మహిళ. ఆమె చేసిన పనికి రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొని ఉంది. ఆ వివరాలు.. సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.....
వావి వరసలు తప్పి కొడలు వరసయ్యే మహిళపై రేప్ అటెంప్ట్ చేసిన ఓ ప్రబుద్దిడికి 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది ఆసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్టు. అంతేకాదు రూ. 20 వేల జరిమానా...
రెండేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. అర్థం చేసుకునే భర్త.. తల్లిదండ్రుల మాదిరి ప్రేమగా చూసుకునే అత్తామామలున్నారు. పరీక్షలు రాయడం కోసం ఆ మహిళ పుట్టింటికి వచ్చింది. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. మృత్యువు ఎప్పుడు.....