Kurnool News: ‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ – హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
Andhra Pradesh News | వైద్యం వికటించి బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ ఘటన జరిగింది. కర్నూలు: ఎమ్మిగనూరులో ఓ ప్రవేటు...