కాకినాడలో టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ వెళ్లిన కారు
గంజాయి తరలిస్తున్న ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు
ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా వాహనం
ఏపీలో విజయనగరం నుండి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారని అనుమానంతో కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద ఆపేందుకు ప్రయత్నించిన జగ్గంపేటకు చెందిన పోలీస్ అధికారి
పోలీసులను చూసి టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ దూసుకెళ్లిన కారు
కారులో పోలీస్ యూనిఫారం ఉందని, పోలీస్ అధికారికి చెందిన వాహనంగా అనుమానిస్తున్న అధికారులు
తప్పించుకున్న వాహనం కోసం గాలిస్తున్న ఏపీ పోలీసులు
Also read
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి





