కాకినాడలో టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ వెళ్లిన కారు
గంజాయి తరలిస్తున్న ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు
ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా వాహనం
ఏపీలో విజయనగరం నుండి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారని అనుమానంతో కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద ఆపేందుకు ప్రయత్నించిన జగ్గంపేటకు చెందిన పోలీస్ అధికారి
పోలీసులను చూసి టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ దూసుకెళ్లిన కారు
కారులో పోలీస్ యూనిఫారం ఉందని, పోలీస్ అధికారికి చెందిన వాహనంగా అనుమానిస్తున్న అధికారులు
తప్పించుకున్న వాహనం కోసం గాలిస్తున్న ఏపీ పోలీసులు
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..