తిరుపతి: దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగిన ఘటన బుధవారం చౌడేపల్లి మండలంలో జరిగింది. చౌడేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు (54) ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతోంది. అదే గ్రామానికి చెందిన రాము (44) నిన్న అర్ధరాత్రి ఇంటిలోకి ప్రవేశించడంతో ఆమె కేకలు వేసింది. ఘటనపై బాధితురాలి కుటుంబీకులు చౌడేపల్లి ఎస్సై ప్రతాపరెడ్డికి ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తెలిపే వివరాలను బట్టి విచారణ చేపడతామని ఎస్ఐ తెలిపారు.
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..