విశాఖపట్నం…ఎంవిపి కాలనీ : తమ పార్టీ కి ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించినట్టు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీ లో
గాజువాక (విశాఖ) : ఖాళీ స్థలం విషయంలో వైసిపి నాయకుడికి, స్థానిక మహిళకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైసిపి నేత సదరు మహిళను మంటల్లోకి నెట్టేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటన
BREAKING కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గంలో APCC చీఫ్& కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ సునీతా రెడ్డి *నేను కడపలో ప్రచారం మొదలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్కు బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై
నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ మీడియా పాయింట్స్… ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్ యాత్ర వినుకొండలో ప్రారంభమైన ఒక ప్రభంజనం లాగా పల్నాడు
*పేర్ని నానికి భారీ షాక్..!* *తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న పేర్ని నాని ప్రధాన అనుచరుడు వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షుడు,మైనార్టీ నాయకుడు S.K జలీల్..* *మూడు తరాలుగా పేర్ని కుటుంబానికి అండగా ఉన్న ముస్లిం
BIG BREAKING కడప జిల్లా మేనత్త వైఎస్ విమలారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి *వైఎస్ షర్మిలా రెడ్డి*APCC చీఫ్ – విమలమ్మ
సెల్ఫోన్ కోసం తలెత్తిన ఘర్షణలో ఓ కుమారుడు కన్నతండ్రినే హత్య చేసిన వైనమిది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రామకృష్ణాపూర్ : సెల్ఫోన్ కోసం తలెత్తిన ఘర్షణలో
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ కస్టడీ పిటిషన్పై ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దాంతో.. ఏఫ్రిల్ 13, 14, 15 తేదీల్లో కవితను
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లాలో ఘటనరెంటచింతల, న్యూస్టుడే: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. రెండు