సేలం: ఇనుప మంచం పడి తండ్రి, కుమారుడు మృతి చెందిన ఘటన దిండుగల్ లో ఆదివారం వేకువజా మున చోటు చేసుకుంది. దిండుగల్ సమీపంలో ఉన్న సానర్పట్టి కాలియమ్మన్ కోవిల్ వీధికి చెందిన గోపీకన్నన్
మొబైల్ పోయిందని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యక్తిని అక్కడి కానిస్టేబుల్ కొట్టి పంపించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాధితుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్లాదుర్గం: మొబైల్ పోయిందని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యక్తిని
మేషం (8 నవంబర్, 2024) మెడ/ వెన్నులో విపరీతమయిన నొప్పితో బాధపడే అవకాశమున్నది. దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే, అసలు నిర్లక్ష్యం చెయ్యకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. మీకు తెలిసిన
ప్రతి నెల కృష్ణమ, శుక్ల పక్ష ఏకాదశి తిథి రోజున ఉపవాసం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈసారి కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఉత్థాన ఏకాదశి వ్రతం నవంబర్ 12న ఆచరించనున్నారు. ఈ రోజున
కొన్ని రకాల వస్తువులను పూజ గదిలో ఉంచడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇప్పుడు చెప్పిన కొన్ని వస్తువులను పూజ గదిలో ఉంచితే.. ఆర్థిక సమస్యలను కంట్రోల్
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫ్లోరింగ్ కుంగిపోయింది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఆలయంలో నిర్మాణ నాణ్యతా లోపాలు బయటపడతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో
డ్రైవర్ను గమనించిన కండక్టర్ ఓబలేశ్ వెంటనే డ్రైవర్ సీటుపైకి ఎక్కి స్టీరింగ్ పట్టుకుని బస్సును అదుపు చేశారు. అనంతరం డ్రైవర్ను కాపాడేందుకు కండక్టర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్
మెదక్ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడంలేదని యువతిపై దారుణానికి తెగబడ్డాడు. కత్తితో దాడిచేసి యువతిని తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. దివ్యవాణి అనే యువతి మెదక్
సిద్ధిపేట జిల్లాలో ZPPS చుంచనకోటలో తెలుగు టీచర్గా పనిచేస్తున్న ధర్మారెడ్డి బైక్పై ఉదయం స్కూల్కి వెళ్తున్న సమయంలో సడెన్గా కోతి అడ్డం వచ్చింది. దాంతో బైక్ అదుపు తప్పడంతో ధర్మారెడ్డి తలకు బలమైన గాయం
నిజామాబాద్ లో నివాసముంటున్న ఉప్పలించి వేణు కుటుంబం వడ్దీ వ్యాపారుల నుంచి రూ.3లక్షలు అప్పు తీసుకుంది. ఆపై కూతురికి పెళ్లి సంబంధం ఖాయం అయింది. అదే సమయంలో మొత్తం డబ్బు చెల్లించాల వ్యాపారులు వేధించడంతో