• భార్యను ఉరివేసి చంపిన భర్త • హత్యచేసి..ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ • కేసముద్రంలో ఘటన కేసముద్రం: అనుమానం.. పెనుభూతమైంది. ఓ ప్రబుద్ధుడు భార్యను ఉరివేసి హత్యచేశాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
• రమేష్ కుమార్ హత్య కేసులో రెండో భార్యే కీలకం • ఆమె గత చరిత్రను తవ్వితీసిన కర్ణాటక పోలీసులు • రెండో భర్తను మోసం చేసి జైలుకు వెళ్లినట్లు వెల్లడి • త్వరలో
– పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీలో పాల్గొనాలని పిలుపు. ఒంగోలు:: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ… హిందువులను రక్షించడానికి తక్షణమే భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ ఐక్య
నిడదవోలు ఇందిరా నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్ట్ పేరిట అదానీకి ప్రభుత్వ భూముల ను కట్టబెట్టడానికి, ప్రజలు విద్యుత్ అవసరాల ను అదానీకి తాకట్టు పెట్టే విధానానికి
భార్యకు మత్తుమందు ఇచ్చి, మంటలు అంటుకునే పొడి శరీరంపై చల్లి నిప్పంటించి ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్యాస్టస్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. విశాఖపట్నం (మాధవధార), : భార్యకు మత్తుమందు ఇచ్చి, మంటలు
కాకినాడ పోర్టు నుంచి గత మూడేళ్లలో కోటి 30లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ సీఎం జగన్కు తెలియకుండా ఇది జరగదన్నారు. తాము
పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చేర్చించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో
సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఓ ఎస్ఐ ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వాజేడు మండల ఎస్ఐ రుద్రారపు హరీష్ ముళ్లకట్ట వద్ద గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిదో రిసార్ట్లో తన
తమ్ముడి కుల కావరానికి లేడీ కానిస్టేబుల్ బలైపోయింది. కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ పరువు హత్య తెలంగాణ కలకలం రేపుతోంది.. కులాంతర ప్రేమ
తవ్వకాలు జరుపుతుండగా నిధి నిక్షేపాలు.. పురాతలు విగ్రహాలు బయటపడటం ఇప్పటివరకు చూశాం.. కొన్నిసార్లు అస్థిపంజరాలు సైతం బయటపడుతుంటాయి. కానీ ఇక్కడ డిఫరెంట్.. రోడ్డు కోసం తవ్వుతుండగా ఏకంగా…. ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన