అప్పు తిరిగి చెల్లించాల్సి వస్తుందని ఇదేం ప్లాన్ రా సామి.. తీరా చూస్తే..!
చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడి ని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన వెలుగు చూసింది. కుప్పంలోని అమరావతి కాలనీలో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే కుప్పంకు చెందిన
