Medak: రూ.20 వేల కోసం ఇంటికి వచ్చి సూటిపోటి మాటలు.. భరించలేక..
మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు మరో ప్రాణం తీసాయి. మెదక్ జిల్లా తూప్రాన్లోని వరలక్ష్మి తీవ్ర ఒత్తిళ్లు, అవమానాలు తట్టుకోలేక చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. దీంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. రూ.20 వేల
