హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న ఓ యోగా గురువు హనీ ట్రాప్లో చిక్కుకున్నారు. అనారోగ్య సమస్యలతో రంగారెడ్డి యోగా శ్రమంలో ఇద్దరు మహిళలు చేరారు. కొన్ని రోజులుగా రంగారెడ్డికి ఆ
ఎల్బీనగర్ : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన మహాలక్ష్మి (19),
వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటుంది. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. డబ్బులాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచడం వల్ల డబ్బు కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు. లాఫింగ్
మేషం (15 సెప్టెంబర్, 2025) శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. మీరు ఈరోజు మీ తోబుట్టువులనుండి సహాయసహకారాలు పొందుతారు. మీ తెలివికి ప్రోజెనీకి తగినట్లు
గుణదల (పటమట): కొందరు హిజ్రాలు తమ ఇంటికి వచ్చి దాడి చేశారన్న అవమాన భారంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధి గిరిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన
మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న కొడుకు భాదని చూడలేక తమ కోసం కష్టపడుతున్న భర్తకు భారంగా మారలేక ఓ మహిళ దివ్యాంగుడైన తన కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన నోయిడా (Noida)లో చోటుచేసుకుంది.
డబ్బుల కోసం ఎంతటి దారుణానికైన రెడీ అవుతున్నారు. తప్పుడు పనికి ఏకంగా మరుభూమిని పడగపాన్పుగా మార్చుకుంటున్నారంటే సమాజం ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీగా ఉందని శ్మశానవాటికలోని రూమ్ను మహిళ ఎంచక్కా వ్యాపార కేంద్రంగా
కృష్ణాజిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ బాలుర హాస్టల్లో ఘటన హాస్టల్ లో మందు పార్టీ చేసుకుంటున్న విద్యార్ధులు మందు పార్టీని గుర్తించిన వంట మనిషి కంచర్ల కాసిమ్మ హాస్టల్ వార్డెన్
ఈ విషాదం తీరనిది..! ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఇద్దరు స్నేహితులు.. మరణంలోనూ ఆ బంధం వీడలేదు. సరదాగా విహారానికి వెళ్లిన ఆ ఇద్దరిని.. మేఘాద్రి గెడ్డ మింగేసింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని