అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని బ్లిస్ హోటల్ వెనుక ఉన్న బాలాజీ నర్సింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న దీశ్మాంజలి, హాస్టల్ గదిలోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు
