ప్రకాశం జిల్లాలో ఓ తండ్రి నిర్వకం ముండ్లమూరు (ప్రకాశం జిల్లా) : భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లటంతో ఆమెపై కోపం పెంచుకున్న భర్త మైనార్టీ తీరని కుమార్తెకు వివాహం చేసిన
Saturn transit: మీనరాశిలో సంచరిస్తున్న శనిదేవుడు 2027లో మీనరాశి నుంచి మేషరాశిలోకి మారనున్నారు. ఈ సమయంలో కుంభరాశి వారు ఏడున్నర శని నుంచి పూర్తి విముక్తి పొందుతారు. అలాగే రెండు రాశుల యొక్క అశుభ
మేషం (27 జనవరి, 2026) స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీదగ్గర అప్పుతీసుకున్నవారినుండి మీకుసమాచారం లేకుండా డబ్బుమీఖాతాలో జమచేయబడుతుంది.ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సరదా స్వభావం
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాలు చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపథ్యంలో రేగిన చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో ఆదివారం ఈ దుర్ఘటన
తిరుపతి : ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి మాయమాటలు చెప్పి దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలంలో నివాసముంటున్న 19 ఏళ్ల దళిత యువతికి కడపకు చెందిన
హైదరాబాద్: ఆమె వివాహిత. వయసు 46. అతడు 23 ఏళ్ల యువకుడు. వీరిద్దరికీ ఇన్స్టాలో పరిచయం ప్రణయానికి దారి తీసింది. ఆదివారం వీరు నగరం నుంచి అదృశ్యమయ్యారు. జూబ్లీహిల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు..
ఊర్కొండ, కుంటలో ఈతకు దిగిన పిల్లల్ని మృత్యువు కబళించింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డి, రజిని దంపతులకు
మద్యం మత్తు హత్యకు దారి తీసింది. పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్, నాగరాజులు స్నేహితులు. ఇద్దరూ వివాహితులు. వేరువేరు వృత్తుల్లో ఉన్నప్పటికీ.. మంచి స్నేహం ఉండటంతో కలిసి
ఇద్దరు యువకులు మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా ఎర్ర శనగ (కంది) పొలానికి చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుదీకరణ తీగల కంచె ప్రమాదవశాత్తు వారిని తాకింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులను
నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముగిశాయి. 22 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత.. ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు అంశాలపై