Vizianagaram: పంటతో పాటు రైతును బలి తీసుకున్న మొంథా తుఫాన్..
తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిచోట్ల నష్టం మాత్రం తప్పట్లేదు. విజయనగరం జిల్లా వంగర మండలం కొండచారాపల్లి గ్రామంలో తుఫాన్ ప్రభావం విషాదాన్ని నింపింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న
