వరంగల్ : ఇద్దరు వ్యక్తులు వేధించడంతో.. అవమానం భరించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం… వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్
మేషం (30 జనవరి, 2026) ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మితల్లితండ్రులు మీయొక్క విలాసవంతమైన జీవితం,ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు.అందువలన మీరు వారియొక్క కోపానికి గురిఅవుతారు. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకుతెలిసిన ఒకరు అతిగా స్పందించి,
Pradosha Vratam: 2026 జనవరిలో చివరి ప్రదోష వ్రతం జనవరి 30న శుక్రవారం వచ్చింది. అందుకే దీనిని శుక్ర ప్రదోషం అని పిలుస్తారు. శుక్రవారం కావడంతో శివుడితోపాటు లక్ష్మీదేవిని కూడా పూచిస్తారు. దీంతో
ఫిబ్రవరిలో ఏర్పడే పంచగ్రాహీ రాజ యోగం ప్రభావం అన్ని రాశుల్లోనూ కనిపిస్తుంది. వారిలో కొందరు అదృష్టవంతులవుతారు. దీంతో వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ పురోగతి ఉంటుంది. ఫిబ్రవరిలో
గురుడికి సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. ఆమెను బుట్టలో వేసుకోవాలనుకున్నాడు.. ఆ మహిళ ఎవరు..? ఏంటి అనేది తెలియక.. అర్ధరాత్రి అశ్లీల ఫోటోలు, అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్లు
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజుల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో రోజురోజుకూ అవినీతి పెరుగుతోంది. చింతపండు చోరీ ఘటన మరువకముందే మరో బాగోతం
బిర్యాని అంటే కొందరికి ఎంతో ఇష్టం.. దగ్గరలో రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్ళి రుచికరమైన బిర్యాని అరగిస్తుంటారు. ఒక్కో చోట ఒక్కో ఐటమ్ ఫేమస్.. ఈ క్రమంలోనే ఓ యువకుడు రూ. 200 రూపాయలకే
యజమానిపై కోపం వస్తే ఉద్యోగం వదిలేసి వెళతారు. లేదంటే ఎదురు గొడవకు దిగుతారు.. కానీ తనలా యజమాని కూడా మనస్తాపానికి గురికావాలనుకున్న ఉద్యోగి.. ఏకంగా దొంగతనానికి పాల్పడ్డాడు. తనలా యజమాని కూడా తీవ్ర మనస్తాపానికి
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో ఓ హోంగార్డ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిశాయి. ఆ హోమ్ గార్డ్ స్థిర, చర