మేషం (5 ఏప్రిల్, 2026) ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. మీ
ఒక మనిషికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దారుణమైన స్థితికి సమాజం దిగజారుతోంది. ఆర్థిక సాయం చేయలేకపోయినా ఆకలితో ఉన్నవారికి ఇంత భోజనం పెట్టే పెద్ద మనసు కూడా ఎవరికి లేకుండా పోయింది.
శ్రీకాకుళం: బాదం పాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో చోటుచేసుకుంది. వారంతా విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం వంటి
నిడదవోలు యర్నగూడెం రోడ్ లో ఐ.యఫ్.టి.యు అనుబంధ వెల్డింగ్ & ఐరన్ డిజైనింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ తీపర్తి వీర్రాజు అధ్యక్షతన నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1
కేపీహెచ్బీకాలనీ, : వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో.. పెళ్లి దుస్తులు ధరించిన ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీ హెచ్బీ ఠాణా
డబ్బు తీసుకుని.. దారుణానికి సహకరించిన వైనం నరసరావుపేట: మాచర్ల పరువు హత్య ఘటనలో ఓ పోలీసు అధికారి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమపెళ్లి చేసుకుందని చౌడేశ్వరి(23)ని ఆమె తండ్రే హత్య చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటన కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు.. సమాజానికి అద్దం పట్టే సంఘటన. ఆడపిల్ల పుట్టడాన్ని ఇంకా కొందరు భారంగా భావించే మనస్తత్వం ఎంత ప్రమాదకరమో ఇది స్పష్టం చేస్తోంది. విద్య
ఉక్కుపాదం మోపడం వల్ల పట్టుబడుతున్నారా? పట్టుబడినా జరిగేదేముందని మరింత బరితెగిస్తున్నారా? హైదరాబాద్ పరిధిలోని.. ఓ వైపు ఫాంహౌస్ల్లో, మరోవైపు పబ్ల్లో డ్రగ్ పార్టీలు యధేచ్చగా జరుగుతున్నాయి. లేటెస్ట్.. కొండాపూర్లో మిడ్నైట్ డ్రగ్ మసాలా రాకెట్
శుక్రవారం ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు రాత్రి సుమారు 9.50 గంటలకు
ఇంట్లో ఉన్న రూ.25లక్షల విలువైన నగదు, బంగారంతో 17 ఏళ్ల బాలుడు పారిపోయిన ఘటన హైరాబాద్లోని కూకట్పిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్బీ కాలనీలో నాగిరెడ్డి అనే వ్యక్తి