లెక్చరర్ల నియామకాల్లో భారీ కుంభకోణం.. కీలక పత్రాలు, నకిలీ ఓఎంఆర్ షీట్లు స్వాధీనం!
తమిళనాడులో సంచలనం సృష్టించిన పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి నిఘా పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈడీ చెన్నై జోనల్ కార్యాలయం బుధవారం
