మేషం (7 జనవరి, 2026) మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. అతిగా ఖర్చు
రాష్ట్రంలో మరో ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. వందల కోట్లు డిపాజిట్లు రూపంలో అధిక వడ్డీల ఆశ చూపి.. భారీగా డబ్బులు వసూలుచేసింది. చివరకు అందినకాడికి దోచుకొని పత్తాలేకుండా పారిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు
ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్టుడే: కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. తమ వర్గం వారిని హత్య చేశారని.. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు
తనకల్లు: పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున తనకల్లు పీఎస్ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తిని అన్నదమ్ములు హరి, చెన్నప్ప హత్య
చిత్తూరు జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణం జరిగింది. పెద్దపంజాణి మండలంలో కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో కసాయి తండ్రి. నూతన సంవత్సరం వేళ జరిగిన ఈ అమానుష ఘటనపై పోలీసులు పోక్సో కేసు
ఆత్మహత్య చేసుకుంటామని వీడియో విడుదల వారి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరుమండలం లోపూడిలో ఓ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారనే కథనం ఆదివారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో
కామారెడ్డి జిల్లాలో ఘటన బీర్కూర్: బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీర్కూర్ మండలం వీరాపూర్నుబ్బాకు చెందిన ప్రహ్లాద్ (30) అనే వ్యక్తికి అదే
తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నాన్న మృతితో కుమార్తె తల్లడిల్లిపోయింది. దశదిన కర్మ రోజు తండ్రి చిత్రపటం వద్ద రోదిస్తూ కూతురు
రాత్రి, పగలనే తేడా లేదు.. కార్యకర్తకు కష్టం వస్తే ఏక్షణమైనా నాయకులు అండగా ఉంటారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి నిరూపించారు. అనారోగ్యంతో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నానని.. కార్యకర్త నుంచి వచ్చిన
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. డబ్బుల కోసం ఆశపడి పొన్నూరు మండలం కొండముది గ్రామానికి చెందిన నాగరాజు అనే ఒక కుమారుడు కన్నతల్లినే హతమర్చాడు. దాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నంచ చేశాడు.కానీ