Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
Kakinada: కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రులో ఫుడ్ పాయిజన్ కలకలం. హోటల్లో బజ్జీలు తిని 50 మందికి అస్వస్థత. పీహెచ్సీలో బాధితులకు చికిత్స. కాకినాడ జిల్లా: కాజులూరు మండలం దుగ్గు దుర్రు గ్రామంలో
