బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
ఐఐటీ గువాహటిలో చదువుతున్న సాయి చేతనరెడ్డి జమ్మలమడుగు : అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడిపోయి.. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుమార్తె సాయి చేతనరెడ్డి (20) మృతి చెందారు.
