Kakinada: కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రులో ఫుడ్ పాయిజన్ కలకలం. హోటల్లో బజ్జీలు తిని 50 మందికి అస్వస్థత. పీహెచ్సీలో బాధితులకు చికిత్స.
కాకినాడ జిల్లా: కాజులూరు మండలం దుగ్గు దుర్రు గ్రామంలో ఫుడ్ పాయిజన్. సుమారు 50 మందికి అస్వస్థత.. వీరేచనాలు,వాంతులతో దుగ్గుదుర్రు పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాధితులు. దుగ్గుదుర్రు సెంటర్లో ఉన్న కాకా హోటల్ లో రాత్రి చల్ల బజ్జీలు తిని అస్వస్థతకు గురైన బాధితులు. కాకా హోటల్ ను మూసేసిన యజమాని. విషయం తెలుసుకున్న వెంటనే కాకినాడ డి ఎం అండ్ హెచ్ ఓ దుగ్గుదుర్రు గ్రామం చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.. మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడ ఉన్న వైద్యాధికారిని ఆదేశించారు.
Also read
- మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!
- గుంటూరులో నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి
- నిద్రిస్తున్న కొడుకు తలపై కర్రతో కొట్టి హతమార్చిన తండ్రి
- 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీటీవీ చూసి ఆగ్రహించిన స్థానికుల దాడి, అనుమానితుడు మృతి
- టీ తాగేందుకు రూ.20 ఇవ్వలేదని తలా మొండెం వేరు చేశాడు!





